Header Banner

పిన్నెల్లికి బిగ్ షాక్.. మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ!

  Mon Apr 28, 2025 13:18        Politics

పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావు నిన్న అంటే గురువారం టీడీపీలో చేరారు. దీంతో మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా పోలూరు నరసింహారావును ఈ రోజు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాంతో కొత్త కౌన్సిల్‌ ఏర్పాటుకు వీలుగా మున్సిపల్ చైర్మన్ పదవికి ఇటీవల ఏసోబు రాజీనామా చేశారు. గతంలో రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 31 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో 16 మంది కౌన్సిలర్లు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations